logo

నంద్యాలజిల్లా : టీడీపీ నాయకుడు 3రోజుల క్రితం యాక్సిడెంట్ అయ్యి కాలు ఫ్రాక్చర్ విషయాన్ని తెలుసుకొని పరామర్శించి నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా భ్రమానందరెడ్డి

నంద్యాల మండలం బ్రాహ్మణపల్లె గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు మహేంద్రారెడ్డి గత 3 రోజుల క్రితం యాక్సిడెంట్ అయ్యి కాలు ఫ్రాక్చర్ అయిన విషయాన్ని తెలుసుకొని వారి నివాసంలో ఆయనను పరామర్శించి త్వరగా కోలుకోవాలని కోరిన నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా భ్రమానందరెడ్డి,ఈ కార్యక్రమం లో TDP నాయకులు, కార్యకర్తలు,పాల్గొన్నారు.

8
1257 views